mithun reddy: మద్యం కుంభకోణం.. YCP ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులు శనివారం ఏడు గంటలపాటు విచారించిన అనంతరం మిథున్ రెడ్డిని అరెస్టు చేయగా, ఆదివారం వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి ఏ-4 నిందితుడిగా ఉన్నారు. సిట్ […]
andhra pradesh: TTDలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగుల సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది. వీరు హిందూయేతర మతాలను ఆచరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ నిబంధనల ప్రకారం, దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులు హిందూ ధర్మాన్ని పాటించాలి. సస్పెండ్ చేయబడిన ఉద్యోగులు: బి. ఎలిజర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (క్వాలిటీ కంట్రోల్) ఎస్. రోసి, స్టాఫ్ నర్స్, బర్డ్ ఆసుపత్రి ఎం. ప్రేమావతి, గ్రేడ్-1 ఫార్మసిస్ట్, బర్డ్ ఆసుపత్రి డా. జి. అసుంత, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ […]
Aadhaar Updates:ఆధార్ అప్డేట్లో భారీ మార్పు: నవంబర్ 2025 నుంచి కేంద్రాలకు వెళ్లే అవసరం లేదు – ఆన్లైన్లోనే మార్పులు!

Aadhaar online update 2025:నవంబర్ 2025 నుంచి ఆధార్ కార్డు అప్డేట్స్ కోసం ఆధార్ అధీకృత కేంద్రాలకు వెళ్లాల్సిన పని లేదు. నేరుగా ఆన్లైన్లోనే చాలా వరకు పనులు చేసుకోవచ్చు. పేరు, చిరునామా, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వంటి ముఖ్యమైన వివరాల్ని ఆన్లైన్లోనే అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు వీటిలో కొన్ని వివరాల మార్పు కోసం ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు యూజర్స్కి మరింత స్వేచ్ఛ, సౌకర్యం కల్పించేందుకుUIDAI ఈ స్మార్ట్ డిజిటల్ అప్డేట్ […]
Nara Lokesh: మాష్టారు మీరే మా’స్టార్’ – గురువుల గౌరవాన్ని పెంచుతున్న లోకేష్- ట్రెండ్సెటర్ అంటున్న టీడీపీ శ్రేణులు

Nara Lokesh: గూగుల్, ఏఐలు ఎంత పవర్ ఫుల్ అయినప్పటికీ గురువుకు ఉన్న ఔన్నత్యమే వేరు. ఎంత ఎత్తుకు ఎదగాలన్నా అందుకు పునాది బలంగా ఉండాలి. అలాంటి పునాది వేసేదే గురువు. అందుకే సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశానికి రాష్ట్రపతి అయినా సరే ఇద్దరికి తలవంచక తప్పదు. అందులో ఒకరు పేరెంట్స్ అయితే మరొకరు గురువు. దేవుడైనా సరే గురువు దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సింది.కానీ కార్పొరేట్ స్టైల్ చదువులు వచ్చేసరికి గురువుకు […]
air india plane black box: ఎయిర్ ఇండియా బ్లాక్ బాక్స్ దొరికేసింది.. విమాన ప్రమాదానికి కారణం!

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మొత్తం ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో 265 మంది మరణించారు. ఎయిర్ ఇండియా విమానం పేలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. అయితే ఇప్పుడు ఈ విమాన ప్రమాదం ఎలా జరిగిందనేది ప్రశ్న. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రయాణీకుల విమానాలలో ఒకటి ఇలా ఎలా నేలపై కూలిపోయింది అని అందరిలోనూ మెదులుతుంది. ప్రస్తుతం ఈ ఘటనపై భారతదేశ విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (AAIB) బృందం దర్యాప్తు చేస్తోంది. అదే సమయంలో […]
Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం.. బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే బావ కో పైలట్ మృతి

2025 జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మొత్తం దేశాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది. ఈ ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోవడంతో తీవ్ర దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. కాగా ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే సన్నిహితుడు కూడా మరణించాడు. ఈ విషాద సంఘటనపై బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. విమానంలో ఇద్దరు […]
AP Rain Alert: ఏపీలో రెండు రోజుల పాటు జోరు వానలు.. ఈ జిల్లాల ప్రజలకు అలెర్ట్!

ఏపీలో ఈ రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను జారీ చేసింది. పలు ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కి. మీ వేగంతో ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని సమాచారం. అందువల్ల ప్రజలు హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర ఉంకూడదని విపత్తు సంస్థ హెచ్చరించింది. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు జోరుగా కురిసే […]
ntr vidya sankalpam scheme.. డ్వాక్రా మహిళలకు రూ.లక్ష.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!

ఏపీలోని కూటమి సర్కార్ డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి పిల్లల చదువుకు భరోసానిచ్చేందుకు మరొక కొత్త పథకాన్ని తీసుకురాబోతుంది. ఈ కొత్త పథకానికి ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ అనే పేరు పెట్టింది. దీని ద్వారా డ్వాక్రా మహిళల పిల్లల విద్యా వికాసానికి తోడ్పడేందుకు 4 శాతం వడ్డీకే (35 పైసలు) రుణాలు అందించనుంది. ఇందులో భాగంగానే కనిష్టంగా రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ. లక్ష వరకు రుణం అందించనున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన […]
ys jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: జగన్ ఫైర్

ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మరింత దిగజారిపోయిందని ఆయన ఫైర్ అయ్యారు. ఇందుకు తెనాలిలో జరిగిన అమానవీయ ఘటనే నిదర్శనమని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెనాలిలో పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుల కుటుంబాలను మాజీ సీఎం జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. […]
talliki vandanam: ‘తల్లికి వందనం’ స్కీమ్ పై బిగ్ అప్డేట్.. రూ.15వేలు రావాలంటే ఇలా చేయాలి?

ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. ‘తల్లికి వందనం’ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించాలని గతంలో తెలిపింది. తాజాగా ఈ పథకంపై అదిరిపోయే అప్డేట్ అందించింది. ‘తల్లికి వందనం’ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15,000 పొందాలంటే.. ఏం చేయాలో వివరించింది. ముఖ్యంగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్ను ఆధార్ నెంబర్తో పాటు ఎన్పీసీఐతో లింక్ చేసుకోవాలని సూచించింది. ఇదంతా జూన్ 5 లోపు జరిగిపోవాలని తెలిపింది. ఈ విధంగా లింక్ చేసుకోవడం వల్ల విద్యార్థుల […]