corona cases in AP: ఏపీలో విజృంభిస్తున్న కరోనా కేసులు.. మొత్తం ఎన్నంటే?

కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకూ దేశంలో కోవిడ్ కేసులు పదుల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే వందల సంఖ్యలో యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంద్రప్రదేశ్, తెలంగాణలో ప్రతిరోజు కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా గత మూడు వారాల్లో ఏపీలో 38 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు వెల్లడించారు. అయితే ఇప్పటివరకు కొత్త వేరియంట్ […]
వర్ష బీభత్సం- కర్ణాటకలో 71మంది మృతి, సిక్కింలో 1500 మంది..!

దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు జోరుగా దంచికొడుతున్నాయి. ముఖ్యంగా రోజువారీ భారీ వర్షాలకు ఈశాన్య భారతం అల్లకల్లోలంగా మారింది. పలు రాష్ట్రాల్లో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సిక్కి అల్లకల్లోలంగా మారింది. శనివారం నార్త్ సిక్కింలో కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 1,500 మంది టూరిస్టులు చిక్కుకుపోయారు. అందులో 8 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. ఈ గల్లంతైన పర్యాటకుల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అదే సమయంలో తీస్తా నది నీటిమట్టం […]
Operation Shield mock drill: 5 రాష్ట్రాల్లో ‘ఆపరేషన్ షీల్డ్’ మాక్ డ్రిల్

భారత దేశ సరిహద్దు ప్రాంతాల్లో మళ్లీ మాక్ డ్రిల్ను నిర్వహించారు. హోం మంత్రిత్వ శాఖ (MHA) ఆదేశాల మేరకు జమ్మూ & కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, చండీగఢ్లలో ఈరోజు ‘ఆపరేషన్ షీల్డ్’ అనే పౌర రక్షణ విన్యాసాలు జరిగాయి. యుద్ధం లేదా విపత్తు సంభవించినప్పుడు పౌర రక్షణ సంసిద్ధతను పరీక్షించడానికి ఈ మాక్ డ్రిల్లను నిర్వహిస్తారు. మాక్ డ్రిల్ కింద సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, స్థానిక పరిపాలన సిబ్బంది, NCC, NSS, NYKS,భారత్ స్కౌట్స్, […]
june bank holidays in 2025: జూన్ నెలలో భారీగా సెలవులు.. స్టేట్ వైడ్ లిస్ట్ ఇదే

నేటితో మే నెల పూర్తయింది. ఇక రేపటి నుంచి జూన్ నెల ప్రారంభం కాబోతుంది. ఈ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. దేశ వ్యాప్తంగా దాదాపు 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అందులో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు నెలలో రెండు, నాలుగు శనివారాల్లో సెలవులను కలిగి ఉంటాయి. అలాగే అన్ని ఆదివారాలలో బ్యాంకులు మూతబడతాయి. ఇలా వారాంతపు సెలవులు, ప్రాంతీయ, మతపరమైన, జాతీయ ఆచారాలను బట్టి సెలవులు ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. […]
operation sindoor: పాకిస్థాన్ మిరాజ్ యుద్ద విమానం కూల్చేశాం.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకగా భారత్ ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్, పిఓకే లోనీ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి వంద మందికి పైగా టెర్రరిస్టులను హతమార్చింది. అనంతరం పాక్.. భారత్ లోనీ సరిహద్దు ప్రాంతాలైన జమ్ము, పంజాబ్, రాజస్థాన్ లపై దాడులకు ప్రయత్నించింది. కానీ ఇండియన్ ఆర్మీ పాక్ దాడులను తిప్పుకొట్టింది. పాక్ ఉపయోగించిన డ్రోన్ బాంబులు, క్షిపణులను గాల్లోనే ధ్వంసం చేసింది. అయితే ఈ యుద్ధం రీసెంట్గా ముగిసింది. […]
Ind Pak war: ఇట్స్ అఫీషియల్.. భారత్, పాకిస్తాన్ మధ్య ఆగిన యుద్ధం..

భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించబడింది. భారతదేశంతో చర్చలు జరపడానికి పాకిస్తాన్ చాలా రోజులుగా అమెరికాతో సంప్రదింపులు జరుపుతోంది. కాల్పుల విరమణ తర్వాత భారతదేశంతో పాటు అమెరికా, పాకిస్తాన్ కూడా తమ ప్రతిస్పందనను ఇచ్చాయి. పాకిస్తాన్ డీజీఎంఓ ఈరోజు మధ్యాహ్నం 15:35 గంటలకు భారత డీజీఎంఓకు ఫోన్ చేశారు. సాయంత్రం 5 గంటల నుండి భూమి, వాయు, సముద్రంపై కాల్పులు, సైనిక చర్యలను ఇరుపక్షాలు నిలిపివేయాలని వారి మధ్య ఒప్పందం కుదిరింది. కాల్పుల విరమణ తర్వాత.. […]
operation sindoor: ఢిల్లీలో మోగిన మాక్ డ్రిల్ సైరన్.. దాడి ముప్పు దృష్ట్యా ఏర్పాటు

భారతదేశం ‘ఆపరేషన్ సిందూర్’తో నిరాశ చెందిన పాకిస్తాన్ సైన్యం గురువారం రాత్రి భారతదేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలోని అనేక సైనిక స్థావరాలపై డ్రోన్, క్షిపణి దాడులకు ప్రయత్నించింది. కానీ భారత్ ఆర్మీ ఈ దాడులను S-400 వైమానిక రక్షణ వ్యవస్థ ద్వారా తిప్పికొట్టింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం క్షిపణులను ప్రయోగించి, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్ ఈ దాడులు నిర్వహించింది. పాకిస్తాన్ డ్రోన్, క్షిపణి దాడుల తర్వాత ఢిల్లీలో […]
operation sindoor: పంజాబ్లో హై అలెర్ట్.. స్కూల్స్ క్లోజ్.. పరీక్షలు వాయిదా

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాo లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకగా భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి మట్టు పెట్టింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ముఖ్యంగా భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో ఈ ఉద్రిక్తతలు అధికంగా ఉండటంతో భారత ప్రభుత్వం భద్రతను మరింత పెంచింది. పంజాబ్ సరిహద్దు జిల్లాల్లో ఉద్రిక్తతలు భారీ స్థాయిలో పెరిగాయి. దీంతో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే స్కూల్స్ మూసివేయాలని […]
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. 90 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం!

పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం, భారత వైమానిక దళం బుధవారం (మే 7) తెల్లవారుజామున సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి ధ్వంసం చేశాయి. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సైనిక దాడులు జరిగాయని భారత సైన్యం తెల్లవారుజామున 1:44 గంటలకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడిలో ఇప్పటి వరకు 90 మంది ఉగ్రవాదులు మరణించారు. మరణించిన ఉగ్రవాదుల సంఖ్య మరింత […]
cm chandrababu: అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తాం – సీఎం చంద్రబాబు

అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం శుక్రవారం అత్యంత గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. దీనికోసం పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతి పూర్తయిన తర్వాత మోడీని మళ్లీ ఇక్కడికి ఆహ్వానిస్తామని ఆయన అన్నారు. దాదాపు 57,980 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. నరేంద్ర మోడీ […]