june bank holidays in 2025: జూన్ నెలలో భారీగా సెలవులు.. స్టేట్ వైడ్ లిస్ట్ ఇదే

నేటితో మే నెల పూర్తయింది. ఇక రేపటి నుంచి జూన్ నెల ప్రారంభం కాబోతుంది. ఈ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. దేశ వ్యాప్తంగా దాదాపు 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అందులో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు నెలలో రెండు, నాలుగు శనివారాల్లో సెలవులను కలిగి ఉంటాయి. అలాగే అన్ని ఆదివారాలలో బ్యాంకులు మూతబడతాయి. ఇలా వారాంతపు సెలవులు, ప్రాంతీయ, మతపరమైన, జాతీయ ఆచారాలను బట్టి సెలవులు ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. […]

operation sindoor: పాకిస్థాన్​ మిరాజ్​ యుద్ద విమానం కూల్చేశాం.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకగా భారత్ ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్, పిఓకే లోనీ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి వంద మందికి పైగా టెర్రరిస్టులను హతమార్చింది. అనంతరం పాక్.. భారత్ లోనీ సరిహద్దు ప్రాంతాలైన జమ్ము, పంజాబ్, రాజస్థాన్ లపై దాడులకు ప్రయత్నించింది. కానీ ఇండియన్ ఆర్మీ పాక్ దాడులను తిప్పుకొట్టింది. పాక్ ఉపయోగించిన డ్రోన్ బాంబులు, క్షిపణులను గాల్లోనే ధ్వంసం చేసింది. అయితే ఈ యుద్ధం రీసెంట్గా ముగిసింది. […]

Ind Pak war: ఇట్స్ అఫీషియల్.. భారత్, పాకిస్తాన్ మధ్య ఆగిన యుద్ధం..

భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించబడింది. భారతదేశంతో చర్చలు జరపడానికి పాకిస్తాన్ చాలా రోజులుగా అమెరికాతో సంప్రదింపులు జరుపుతోంది. కాల్పుల విరమణ తర్వాత భారతదేశంతో పాటు అమెరికా, పాకిస్తాన్ కూడా తమ ప్రతిస్పందనను ఇచ్చాయి. పాకిస్తాన్ డీజీఎంఓ ఈరోజు మధ్యాహ్నం 15:35 గంటలకు భారత డీజీఎంఓకు ఫోన్ చేశారు. సాయంత్రం 5 గంటల నుండి భూమి, వాయు, సముద్రంపై కాల్పులు, సైనిక చర్యలను ఇరుపక్షాలు నిలిపివేయాలని వారి మధ్య ఒప్పందం కుదిరింది. కాల్పుల విరమణ తర్వాత.. […]

operation sindoor: ఢిల్లీలో మోగిన మాక్ డ్రిల్ సైరన్.. దాడి ముప్పు దృష్ట్యా ఏర్పాటు

భారతదేశం ‘ఆపరేషన్ సిందూర్’తో నిరాశ చెందిన పాకిస్తాన్ సైన్యం గురువారం రాత్రి భారతదేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలోని అనేక సైనిక స్థావరాలపై డ్రోన్, క్షిపణి దాడులకు ప్రయత్నించింది. కానీ భారత్ ఆర్మీ ఈ దాడులను S-400 వైమానిక రక్షణ వ్యవస్థ ద్వారా తిప్పికొట్టింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం క్షిపణులను ప్రయోగించి, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్ ఈ దాడులు నిర్వహించింది. పాకిస్తాన్ డ్రోన్, క్షిపణి దాడుల తర్వాత ఢిల్లీలో […]

operation sindoor: పంజాబ్‌లో హై అలెర్ట్.. స్కూల్స్ క్లోజ్.. పరీక్షలు వాయిదా

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాo లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకగా భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి మట్టు పెట్టింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ముఖ్యంగా భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో ఈ ఉద్రిక్తతలు అధికంగా ఉండటంతో భారత ప్రభుత్వం భద్రతను మరింత పెంచింది. పంజాబ్ సరిహద్దు జిల్లాల్లో ఉద్రిక్తతలు భారీ స్థాయిలో పెరిగాయి. దీంతో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే స్కూల్స్ మూసివేయాలని […]

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. 90 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం!

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం, భారత వైమానిక దళం బుధవారం (మే 7) తెల్లవారుజామున సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి ధ్వంసం చేశాయి. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సైనిక దాడులు జరిగాయని భారత సైన్యం తెల్లవారుజామున 1:44 గంటలకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడిలో ఇప్పటి వరకు 90 మంది ఉగ్రవాదులు మరణించారు. మరణించిన ఉగ్రవాదుల సంఖ్య మరింత […]

cm chandrababu: అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తాం – సీఎం చంద్రబాబు

అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం శుక్రవారం అత్యంత గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. దీనికోసం పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతి పూర్తయిన తర్వాత మోడీని మళ్లీ ఇక్కడికి ఆహ్వానిస్తామని ఆయన అన్నారు. దాదాపు 57,980 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. నరేంద్ర మోడీ […]

caste enumeration: దేశంలో కులగణన.. మోదీ సర్కార్ సంచలన ప్రకటన!

కేంద్ర ప్రభుత్వం బుధవారం పెద్ద నిర్ణయాన్ని ప్రకటించింది. రాబోయే జనాభా లెక్కలతో పాటు కుల గణన చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్రం మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ముందు తెలిపారు. రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అనంతరం ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ” సమాజంలోని విలువలు, ప్రయోజనాలకు ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉందని ఇది చూపిస్తుంది” అని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అంతా […]

simhachalam temple accident: సింహాచలం ఆలయ ప్రమాదంలో 8మంది మృతి.. ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ప్రకటించిన సీఎం

ఆంధ్రప్రదేశ్లోని సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవంలో భారీ ప్రమాదం జరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది భక్తులు స్పాట్లోనే చనిపోయారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు మృతదేహాలను విశాఖ కే జి హెచ్ హాస్పిటల్కు తరలించారు. ఈ ప్రమాద ఘటన తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఉన్నతాధికారులు, […]

Matsyakara Sevalo: వారికి అకౌంట్లోకి రూ.20,000.. చంద్రబాబు కొత్త పథకం షురూ

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మత్స్యకారులకు అండగా నిలిచింది. చేపల వేట పై ఆధారపడిన ఎన్నో కుటుంబాల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. ” మత్స్యకార సేవలో” అనే పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. శనివారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ మత్స్యకార సేవలో అనే పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఈ 20 […]