Pahalgam attack: పహల్గాం దాడి.. ఏపీ బాధితులకు సీఎం చంద్రబాబు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడి సంచలనం రేపింది. మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన పహల్గాం ప్రాంతాన్ని చూసేందుకు వచ్చిన టూరిస్టులను ఉగ్రవాదులు హతమార్చారు. ఈ హింసకాండలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు ఇద్దరు ఉన్నారు. నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉగ్రవాది దాడిలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఈ మేరకు విశాఖ వాసి […]
jammu kashmir: ఆర్మీ దుస్తుల్లో వచ్చి టూరిస్టులపై ఉగ్రదాడి.. 28 మంది మృతి!

జమ్మూ కాశ్మీర్లో దారుణం జరిగింది. పహల్గాం లోని బైసరన్ లో ఉగ్రదాడి జరిగింది. మినీ స్విట్జర్లాండ్ గా పిలవబడే పహాల్గంలోని పర్యాటక ప్రదేశంలో పర్యటకులపై ఉగ్రవాదులు హింసకాండ సృష్టించారు. ఫలానా మతాన్ని అవలంబించలేదని కారణంతో దాదాపు 28 మంది అమాయకులను హతమార్చారు. ఇక బైసరన్ కాల్పుల శబ్దం వినిపించగానే భద్రత బలగాలు అక్కడికి చేరుకున్నాయి. అనంతరం ఆ ప్రాంతానికి అదనపు సెక్యూరిటీ సిబ్బందిని రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడిలో గాయపడిన వారిని సమీప హాస్పిటల్కు […]
Wines Close: మందు బాబులకు బిగ్ షాక్.. మూడు రోజులు వైన్స్ బంద్

తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. ఏకంగా మూడు రోజులు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కాకుండా కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్లోని వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈనెల 21 అంటే ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుంచి 23వ తేదీ అంటే బుధవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు మూసేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దానికి కారణం ఎమ్మెల్సీ ఎన్నికలు. హైదరాబాద్ పరిధిలో ఏప్రిల్ 23న స్థానిక సంస్థల […]
75 ఏళ్ల చంద్రబాబు నాయుడి జీవితం ఓ సైకలాజికల్ కేస్ స్టడీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ సంవత్సరం లోకి అడుగు పెట్టారు. ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి నేడు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకోవడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఈ జర్నీలో ఆయన అనేక విజయాలు అంతకు మించిన అపజయాలను చవి చూశారు. పార్టీలో ఫ్యామిలీలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. సమస్య ఎదురైనప్పుడు ఎవరైనా భయపడిపోతారు. కానీ చంద్రబాబు నాయుడులాంటి వ్యక్తి మాత్రం వీటికి భిన్నం. సమస్యను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో దిట్ట. అందుకే చంద్రబాబు […]
bhu bharati portal: ‘భూ భారతి’ పోర్టల్ సేవలు – భూమి వివరాలను చెక్ చేసుకోండిలా?

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం ఇటీవల అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అదే “భూ భారతి”. పైలెట్ ప్రాజెక్టుగా భూ భారతి సేవలను అమల్లోకి తీసుకొచ్చారు. దీనితోపాటు భూభారతి పోర్టల్ కూడా స్టార్ట్ అయింది. ఎక్కువగా భూముల రిజిస్ట్రేషన్లు, అలాగే భూముల నిర్వహణ వంటి అంశాలన్నీ భూ భారతి పోర్టల్ ఆధారంగానే జరగనున్నాయి. ఈ సేవలు ఏప్రిల్ 14 నుంచి పైలెట్ ప్రాజెక్టుగా కేవలం నాలుగు మండలాల్లో మాత్రమే ప్రారంభమయ్యాయి. మరికొద్ది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా […]
Andhra Pradesh: రాష్ట్రంలో అమల్లోకి ఎస్సీ వర్గీకరణ.. ఉత్తర్వులు విడుదల చేసిన న్యాయశాఖ

ఏపీలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చింది. ఇందులో భాగంగానే గురువారం ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమలులోకి తెచ్చింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మంగళవారం ముసాయిదా ఆర్డినెన్స్ కు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత వెంటనే రాష్ట్ర గవర్నర్ దీన్ని ఆమోదించారు. దీంతో గురువారం అఫీషియల్ గా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ 2025 కి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవి దీనిని రిలీజ్ చేశారు. తద్వారా విద్యాసంస్థల్లో […]
AP Teachers Posts : ఏపీలో 2,260 టీచర్ పోస్టులు.. డీఎస్సీ ద్వారా భర్తీ.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

ఏపీలో నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది కూటమి ప్రభుత్వం. ఈ పోస్టుల భర్తీని డీఎస్సీ ద్వారా చేపట్టనున్నారు. సుప్రీం కోర్ట్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు మరో 2260 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. మేరకు ఉమ్మడి జిల్లాల వారీగా […]
MS Dhoni New Record: ధోనీ వింటేజ్ ప్రదర్శన- 11 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni New Record: ఏప్రిల్ 14, 2025న లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో మహేంద్ర సింగ్ ధోనీ తన మాస్టర్ క్లాస్ ఆటతో ఆకట్టుకున్నాడు. 43 సంవత్సరాల 280 రోజుల వయసులో ధోనీ ఐపీఎల్ చరిత్రలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు. 2014లో ప్రవీణ్ తంబే నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. గాయపడిన రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు నాయకత్వం వహించిన ధోనీ 11 […]
Allu Arjun Meet with Pawan Kalyan:పవన్ కళ్యాణ్కు ఇంటికి అల్లు అర్జున్- మార్క్ శంకర్ ఆరోగ్యంపై ఆరా

Allu Arjun Meet with Pawan Kalyan: ఇటీవల సూపర్ స్టార్ అల్లు అర్జున్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి ఆకస్మికంగా వెళ్లారు. దీంతో సోషల్ మీడియా, తెలుగు చిత్ర పరిశ్రమ ఊహాగానాలతో నిండిపోయింది. హైదరాబాద్లో జరిగిన ఈ సమావేశం పరిశ్రమ అంతటా సంచలనం సృష్టించింది.ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ సోమవారం (ఏప్రిల్ 14, 2025) హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు.ఈ భేటీ తెలుగు […]
Bhoobharathi Portal: తెలంగాణలో ‘భూభారతి’ పోర్టల్ ప్రారంభం- భూ సమస్యలకు చెక్ అంటున్న సీఎం రేవంత్ రెడ్డి

Bhoobharathi Portal: తెలంగాణ ప్రభుత్వం భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భూభారతి’ పోర్టల్ను సోమవారం హైదరాబాద్లోని శిల్పకళా వేదిక వేదికగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని, ఈ కొత్త వ్యవస్థ రాష్ట్రంలో భూ రికార్డులను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహిస్తుందని అభిప్రాయపడ్డారు. ధరణి స్థానంలో భూభారతి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ధరణి’ పోర్టల్ స్థానంలో భూభారతి తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. “ధరణి వల్ల రైతులు, ప్రజలు […]