pawan kalyan wife anna Lezhneva: కొడుకు క్షేమం.. తిరుమలలో మొక్కులు చెల్లించుకున్న పవన్ భార్య!

గత వారం సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి నల్లటి పొగ వెళ్లడంతో మార్క్ శంకరును ఐదు రోజులు పాటు హాస్పిటల్లోనే ఉంచారు. ప్రమాదం జరిగిన సమయంలో పవన్ కళ్యాణ్ అరకు పర్యటనలో ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన తన భార్య అన్నా లెజ్నోవాతో ఆ రాత్రి సింగపూర్ కు బయలుదేరారు. ఆయనతో పాటు చిరంజీవి […]
vanajeevi ramaiah: పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య ఇకలేరు..

ప్రముఖ పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య తుది శ్వాస విడిచారు. ఆయన ఇవాళ (శనివారం) తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. రామయ్య గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ గుండెపోటు రావడంతో ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ అందిస్తుండగా ప్రాణాలు విడిచారు. ఆయన మృతితో ప్రకృతి ప్రేమికులు శోక సంద్రంలో మునిగిపోయారు. కాగా ఆయన అసలు పేరు దరిపల్లి రామయ్య. ఆయన తెలంగాణలోని ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి లో జన్మించారు. […]
Chandrababu: త్వరలోనే బీసీ రక్షణ చట్టం తెస్తున్నాం.. చంద్రబాబు కీలక ప్రకటన

త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలో మహాత్మ జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు. ఆపై బీసీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే చాలా కొద్ది మంది వ్యక్తుల్లో పూలే ఒకరిని కొనియాడారు. ఆయన బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం అని అన్నారు. […]
Pawan Kalyan Son: పవన్ కళ్యాణ్ కొడుకు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా? ఫొటో వైరల్!

సింగపూర్ సమ్మర్ క్యాంప్ లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. అతడి కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. అంతేకాకుండా నల్లటి పొగ ఎక్కువగా పీల్చడంతో మార్క్ శంకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం అతడికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. దీంతో విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ దంపతులు సింగపూర్ కు బయలుదేరారు. అలాగే చిరంజీవి దంపతులు కూడా […]
cm chandrababu: ఏప్రిల్ 11న ఒంటిమిట్టకు సీఎం చంద్రబాబు.. రాములోరికి పట్టు వస్త్రాలు

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 11న ఒంటిమిట్టకు వెళ్ళనున్నారు. అక్కడ జరిగే సీతారాముల కళ్యాణంలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొననున్నారు. ఒంటిమిట్టకు సీఎం చంద్రబాబు రాక సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని టిటిడి ఈవో జే. శ్యామల రావు తెలిపారు. సీఎం చంద్రబాబు రానుండడంతో కడప జిల్లా యంత్రాంగం, టీటీడీ సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 11న సాయంత్రం 6 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు […]
Pawan Kalyan Son Injured: భారీ అగ్ని ప్రమాదం.. పవన్ కళ్యాణ్ చిన్నకుమారుడికి తీవ్రగాయాలు

సింగపూర్ లోని రివర్ వ్యాలీ షాప్ హౌస్ లో మంగళవారం ఉదయం 9.45 గంటలకు సమ్మర్ క్యాంపులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చిన్నారులకు క్యాంప్ నిర్వహిస్తున్న సమయంలో రెండు, మూడు అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ ఫైటర్స్ సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది చిన్నారులు గాయాల పాలయ్యారు. వీరిలో ఒక చిన్నారి మృతి చెందినట్లు వార్తలు […]
CM Revanth Reddy: శ్రీరామనవమి వేడుక.. సన్నబియ్యం లబ్ధిదారులతో సీఎం రేవంత్ రెడ్డి భోజనం..!

ఇవాళ శ్రీరామనవమి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. అక్కడ సీతారాముల కళ్యాణ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ వేడుక అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సారపాక గ్రామంలో పర్యటించారు. ఈ మేరకు సన్న బియ్యం లబ్ధిదారుడు బోరం శ్రీనివాస్ ఇంట్లో సీఎం భోజనం […]
Pithapuram: నాగబాబు పర్యటనలో ఉద్రిక్తత.. పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన!

పిఠాపురం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నాగబాబు పర్యటనతో టిడిపి, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఇరు పార్టీ నాయకులు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఒక్కసారిగా పిఠాపురంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అక్కడ ఆదిపత్య పోరు పీక్స్ కు చేరింది. టిడిపి vs జనసేన మధ్య ఫైట్ బాగా ముదిరింది. అందుకు కారణం ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన అని తెలుస్తోంది. ఇవాళ పిఠాపురంలోని కుమారపురం గ్రామంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించారు. ఆ గ్రామంలోని సిసి రోడ్డును […]
Alekhya Chitti pickles: స్పైసీ సక్సెస్ నుంచి సోషల్ మీడియా స్పైస్ వరకు – ట్రోలింగ్ ఒక వ్యాపారాన్ని ఎలా దెబ్బతీసింది

అలేఖ్య చిట్టి పికిల్స్ ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ప్రారంభమైంది. అక్కడ ముగ్గురు సిస్టర్స్ అలేఖ్య, చిట్టి, రమ్య సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యారు. కొంత ఫేమ్ వచ్చిన తర్వాత ఆన్లైన్ పికిల్ వ్యాపారాన్ని ప్రారంభించారు. రొయ్యలు, చేపల పికిల్స్ వంటి మాంసాహార వంటకాలకు ప్రసిద్ధి చెందిన ఈ అక్కాచెల్లెళ్లు నమ్మకమైన కస్టమర్ బేస్ను నిర్మించడానికి వారి సోషల్ మీడియా ప్రభావాన్ని ఉపయోగించుకున్నారు. 2025 ఏప్రిల్ ప్రారంభంలో ఒక కస్టమర్ వాట్సాప్ ద్వారా కిలో రొయ్యల పచ్చడి […]
HCU Land Dispute: తెలంగాణలో 400 ఎకరాల కోసం గళమెత్తిన కోట్ల గొంతుకలు- ప్రభుత్వ చర్యలను ఆడ్డుకున్న కోర్టులు, ఎప్పుడు ఏం జరిగిందో పూర్తి వివరాలు చూద్దాం

HCU Land Dispute: తెలంగాణలో అధికారికంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయంగా పిలిచే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU), కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాలు భూ వివాదానికి కేంద్రంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) ద్వారా, పారిశ్రామిక అభివృద్ధి కోసం, ప్రధానంగా ఐటీ పార్క్ కోసం, రూ. 10,000 కోట్ల మూల ధరతో భూమిని వేలం వేయాలని నిర్ణయించినప్పుడు ఈ వివాదం చెలరేగింది. ఈ భూమి విశ్వవిద్యాలయానికి చెందినదని, ఇది ఒక ముఖ్యమైన […]