Anchor Vishnu Priya: హైకోర్టును ఆశ్రయించిన విష్ణు ప్రియ !

Anchor Vishnu Priya

Anchor Vishnu Priya: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్లందరిలో.. ఇప్పుడు బెదురు మొదలైంది. వరుసగా నమోదవుతున్న కేసులు.. ఒక్కొక్కరికి వణుకు పుట్టిస్తున్నాయ్. ఈ లిస్టులోకి ఇప్పుడు హీరో రానా, ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్లు కూడా చేరిపోయారు. సెలబ్రిటీలు, యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు అనే తేడా లేకుండా 25 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దాంతో.. నెక్ట్స్ ఏం జరగబోతోందనేది ఆసక్తిగా మారింది. ఏమాత్రం ఆలోచించకుండా, తమనెవరు అడుగుతారులే అని బెట్టింగ్ […]

Sunita Williams Return: సురక్షితంగా దివి నుంచి భువికి చేరిన సునీతా విలియమ్స్‌- టీంకు రక్షణగా తిమింగలాలు

Sunita Williams Return

ప్రపంచమంతా కన్నార్పకుండా చూసిన క్షణం…. అంతరిక్షంలో 17 గంటల క్రితం బయల్దేరిన డ్రాగన్ క్యాప్సూల్‌ నుంచి ప్యారాచూట్స్ విచ్చుకుంటున్న దృశ్యం… కోట్ల మంది ప్రార్థనల ఫలితం… సునీత సురక్షితంగా తల్లి ఒడికి చేరారు. తొమ్మిది నెలల అంతరిక్షవాసం ముగించుకున్న సునీతా విలియమ్స్, విల్‌మోర్‌తోపాటు మరో ఇద్దరు వ్యోమగాములు స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నారు. నాసా, స్పేస్ ఎక్స్ పంపించిన డ్రాగన్ క్యాప్సూల్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌, నాసా వ్యోమగామి, మిషన్ కమాండర్ నిక్ ‌హేగ్, రోస్‌కాస్మస్ వ్యోమగామి […]

సునీతా విలియమ్స్‌ ఎన్నిరోజులు అంతరిక్షంలో ఉన్నారు? జీతం ఎంత వస్తుంది? ఆరోగ్యం ఏమవుతుంది?

sunita williams

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకున్న సునీత విలియమ్స్‌, విల్‌మోర్‌ను మరికొన్ని గంటల్లో భూమిపైకి తిరిగిరానున్నారు.వారిని తీసుకొచ్చందుకు స్పేస్ ఎక్స్‌లో వెళ్లిన నలుగురు వ్యోమగాములకు సునీతా విలియమ్స్, విల్‌మోర్‌తో టీం ఘన స్వాగతం పలికారు. 9 నెలలుగా అంతరిక్ష వాసం కొన్ని గంటల్లో ముగిసిపోనుంది. అయితే అంతకంటే ముందు అక్కడి బాధ్యతలను కొత్త టీంకు అప్పగించాల్సి ఉంది. దీనికి కొంత సమయం పట్టే ఛాన్స్ ఉంది. అయితే ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వాతావరణం అనుకూలిస్తే తిరుగుపయనం […]

సజ్జల రామకృష్ణలా మారుతున్న నాగబాబు! ఏపీలో ఇదే కొత్త టాపిక్‌!

nagababu

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు దాటుతోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మూడు పార్టీలో ఒకటిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా చాలా పుకార్లు షికారు చేస్తున్నాయి. కూటమి పార్టీల్లో లుకలుకలు ప్రారంభమయ్యాయని అంటున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌కు టీడీపీకి పడటం లేదని టాగ్ గట్టిగా వినిపిస్తోంది. అందుకు తగట్టుగానే ప్రభుత్వ కార్యక్రమాల్లో జనసేనానీ యాక్టివ్‌గా పాల్గొనడం లేదు. అప్పట్లో ఓసారి కేబినెట్ భేటీకి కూడా రాకపోవడం చర్చనీయాంశమైంది. ఆరోగ్యం బాగాలేదని […]

కేజ్రీవాల్‌ను ఓడించింది కాంగ్రెస్ పార్టీ – గెలిచింది బీజేపీ – ఢిల్లీలో జరిగింది ఇదే !

కేజ్రీవాల్‌ను ఓడించింది కాంగ్రెస్ పార్టీ - గెలిచింది బీజేపీ - ఢిల్లీలో జరిగింది ఇదే !

Keiriwal:  ఢిల్లీలో బీజేపీ గెలిచింది అని చెప్పడం కన్నా..  ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది.. కాంగ్రెస్ పార్టీ ఓడించింది అని చెప్పడం కరెక్ట్ గా ఉంటుంది.  పార్లమెంట్ ఎన్నికల్లో స్వీప్ చేసే బీజేపీ.. అసెంబ్లీకి వచ్చే సరికి కేజ్రీవాల్ ముందు ఎప్పుడూ తల వంచాల్సి వచ్చేది. కానీ ఈ సారి మాత్రం పదకొండేళ్ల  పాటు అధికారంలో ఉన్న వ్యతిరేకతకు తోడు చుట్టుముట్టిన అవినీతి ఆరోపణలతో గడ్డు పరిస్థితి ఎదురవుతుందని తెలిసినా.. మిత్రుల్ని కలుపుకుని పోవడంలో కేజ్రీవాల్ విఫలమయ్యారు. […]

Delhi Assembly Elections 2025: ఇది ఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమి కాదు- రాజకీయల నుంచి సామాన్యుడి నిష్క్రమణ

Kejriwal

Delhi Assembly Elections 2025: అవినీతి వ్యతిరేక ఉద్యమంతో దేశ యువతను ఏక  తాటి పైకి తీసుకొచ్చి నాటి యూపీ ప్రభుత్వానికి మూడు చెరువుల నీళ్లు తాగించిన కేజ్రీవాల్ అదే అవినీతి  మరకతో  పోరాటం చేసిన ప్రాంతంలోనే ఓటమి పాలయ్యారు.  రాజకీయాల్లో    ధన బలం, కండ బలం ఉంటేనే రాణించగలమని అప్పటి వరకు   నడుస్తున్నట్రెండ్‌ను బ్రేక్ చేసి ఓ సామాన్యుడు కూడా రాజకీయం చేయగలడని నిరూపించారు కేజ్రీవాల్. గుండె ధైర్యం ఉంటే చాలని  ప్రూవ్ చేశారు. అప్పటికే […]

సెంచరీ కొట్టిన ఇస్రో – NVS-02 మిషన్ విజయవంతం

NVS-02

ISRO :భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన 100వ చారిత్రక మిషన్‌ను బుధవారం విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిషన్‌లో GSLV రాకెట్‌లో నావిగేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు శాస్త్రవేత్తలు. జనవరి 13న బాధ్యతలు స్వీకరించిన కొత్త ఇస్రో ఛైర్మన్ వి నారాయణన్‌కి ఇది మొదటి మిషన్. అదే సమయంలో ఈ సంవత్సరంలో ఇస్రో మొదటి మిషన్ ఇదే. ISRO 30 డిసెంబర్ 2024న అంతరిక్ష డాకింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రారంభించింది. NVS-02 మిషన్ ఉదయం 6 గంటల […]

మౌని అమావాస్య రోజున కుంభమేళాకు పోటెత్తిన భక్తులు- అర్ధరాత్రి తొక్కిసలాట- డజన్ల మంది మృతి – వందల మందికి గాయాలు

Mahakumbh Stampede:

Mahakumbh Stampede: ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ ప్రాంతంలో ఇవాళ (జనవరి 29) అర్థరాత్రి పెను విషాదం చోటు చేసుకుంది. 1 గంటలకు మహాకుంభంలో సంగం ఒడ్డున తొక్కిసలాట జరిగింది. ఇందులో డజనుకుపైగా ప్రజలు మరణించారు. గాయపడిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని అంటున్నారు. అధికార యంత్రాంగం ఇంకా స్పష్టమైన గణాంకాలు వెల్లడించలేదు. ప్రమాదం జరిగిన తర్వాత బయటకు వచ్చిన చిత్రాలు హృదయవిదారకంగా ఉన్నాయి.ఘటనా స్థలంలో భక్తుల బట్టలు, బ్యాగులు, చెప్పుల కుప్పలు దర్శనమిచ్చాయి. ఈ ప్రమాదం జరిగినా ప్రాంతంలోనే […]

క్లాస్‌మేట్‌పై అత్యాచారం చేసి చంపాలని సుపారీ ఇచ్చిన విద్యార్థి- స్కూల్‌ మూసివేసేందుకు స్నేహితుడినే హత్య చేసిన మరో స్టూడెంట్‌

Murder Case

శరవేగంగా పెరుగుతూ అందరికీ అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతికత ప్రజలను తప్పుదారి పట్టిస్తుంది. ఇప్పటి వరకు డబ్బుల కోసం, ప్రేమ, పేరు ప్రతిష్టల కోసం హత్యలు చేసిన వారిని చూసే ఉంటాం. ఇప్పుడు చెప్పే రెండు కేసులు పూర్తిగా వైవిధ్యమైనవి. స్కూల్ విద్య కూడా పూర్తి చేయని విద్యార్థులే హత్యలకు పురికొల్పుతున్నారు. చిన్న చిన్న అవసరాల కోసం స్నేహితులను హతమారుస్తున్నారు. మహారాష్ట్రంలోని దౌండ్ తహసీల్‌లోని సెయింట్ సెబాస్టియన్ ఇంగ్లీషు పాఠశాలలో ఒక విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య […]

Padma Awards 2025: తారాలోకంపై BJPకి ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ అందుకేనా!

image credit: X

Padma Awards 2025:  పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ  సినీ తారలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. అర్హత ఉండి కూడా ఎవరెవరికి అవార్డ్ దక్కలేదో గమనించి వారిని పద్మ అవార్డు ప్రకటించి తారలపట్ల తమకున్న అభిమానం చాటుకుంటోంది. తమిళనాడు నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ కి 2017లో పద్మ విభూషణ్ ప్రకటించింది బీజేపీ ప్రభుత్వం. ఆ తర్వాత ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అనౌన్స్ చేసింది. గతేడాది మరణించిన తమిళనాడు స్టార్ డీఎండీకే […]